Another incident

    ఇంటి అద్దె కట్టలేదని చావబాదిన పోలీస్, మనస్తాపంతో ఆత్మహత్య

    August 4, 2020 / 10:14 AM IST

    తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసు చావబాదాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు అవమాన భారంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. బాధితుడి పేరు శ్రీనివాసన�

10TV Telugu News