Home » ANSAL BROTHERS
ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో 24 ఏళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించిన కేసులో 24 ఏళ్ల తరువాత కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్ యజమానులకు శిక్ష విధించింది.
1997లో ఢిల్లీలో వ్యాపారవేత్తలు సుశిల్,గోపాల్ అనాల్స్ కు చెందిన ఉపహార్ థియేటర్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇవాళ(ఫిబ్రవరి-20,2020) కీలక తీర్పు ఇచ్చింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధిత�