Home » Anshu Prakash
ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన BSNL, MTNLలోని వేలాది మంది ఉద్యోగాలు స్వచ్చంధ విమరణ పథకం (VRS)కు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 4 రోజుల్లోనే 60వేల మంది ఉద్యోగులు VRS కోసం దరఖాస్తు చేసుకున్నట్టు టెలికం కార్యదర్శి అనూష్ ప్రకాశ్ తెలిపారు. టెలికం శాఖ (DoT) నిర్వహిం�