Home » anti-CAA protesters
సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏక�
పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా ఇస్రో బస్సులు కూడా ఆపేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు విధులపై వెళ్తున్న ఉద్యోగుల బస్సును అడ్డుకున్నారు. సెంట్రల్ గవర్నమ
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై రైల్వే మంత్రి సురేశ్ అంగడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసేయమని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ‘ఓ మంత్రిగా చెప్తున్నా. ఆందోళన చేస్తూ కనిపి�