Home » Anti-CAA Protests
ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో సీఏఏ-సీఏఏ వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ఆందోళనలపై కపిల్ మిశ్రా వార్నింగ్ ఇస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన కపిల్.. ఢిల్లీ పోలీసులకు మూడు రోజులు మాత్రమే గడువు ఇస్తున్నట్లు హెచ్చరించాడు. షహీన్బాగ్
సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవర�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి �
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ వాహనాలను, వైర్ లెస్ సెట్లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రాంతాల
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నిరసన సంధర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయ
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్�
దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు వెల్లువెత్తి కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో ఒక ముస్లిం యువతి వివాహానికి హిందువులందరూ మేమున్నామని అండగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్ లోని బకర్గంజ్ ప్రాంతంలో జరిగింది. స్ధానికంగ�
ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. లక్నోలో మొత్తం 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడేవారి ఆస్తుల వేలం వేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రకటించినా ఆందోళనకారులు �
ఐఐటీల్లోని విద్యార్థులు ఆందోళనలకు సహజంగానే దూరంగా ఉంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చూపించిన వైఖరికి దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన దాడి పట్ల IIT మద్రాస