మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
గత నెలలో హిమాచల్ అసెంబ్లీ సైతం ఇలాంటి బిల్లునే ఆమోదించింది. ఫ్రీడం ఆఫ్ రిలిజియన్ బిల్ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లును హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. వీటికి ముందు మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకు
వివాదాస్పద "కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021(మతమార్పిడి నిరోధక బిల్లు)"ను ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో మతమార్పిడుల బిల్లు ప్రతిపాదనకు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా గుంపులుగా మతమార్పిడులకు పాల్పడితే 10ఏళ్ల జైలు, రూ. లక్ష....