Home » Anti Corruption Bureau
డిసెంబర్ నెలలో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు అందాయి. జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి ఆ మొత్తాన్ని బాలకృష్ణ అందజేశాడు.
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి 68 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు జీతం వస్తుందని..కేవలం రూ. 30 వేల లంచానికి కక్కుర్తిపడ్డారని తేలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరమైంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఏసీబీ రైడ్లో ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా బయట పడింది. సోదాల్లో సుమారు రూ.70 �
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెండోరోజు శనివారం కూడా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాల�
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
విశాఖపట్టణం : ఆభరణాలు, ఆస్తులు చూసి..దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఏసీబీ చరిత్రలో మొదటి సారిగా బ్యాంక్ లాకర్ల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున�