Home » anti corruption yatra
గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీ�