Home » Anti-Hijab
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది.మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల తన బోర్డు పరీక్షల్లో టాపర్ల పోస్టర్ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది బాలికలు హిజాబ్ ధరించడం వివాదం రేప�
ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని, మరికొందరు విద్యార్థులు అందుకు పోటీగా కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చెలరేగకుండా పోలీసులు మోహరించారు. విద్యార్థు
తాజాగా, కరజ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థినులు హిజాబ్ లు తీసి పడేయడమే కాకుండా, తమను హెచ్చిరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ను తరిమికొట్టారు. అతడిపై బాటిళ్లు విసిరేస్తూ, నినాదాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకున్న పులుల్లా అమ్మాయిలు వెంట పడడంతో ఆ ప్ర
మహ్సా అమిని మృతిపై అయతుల్లా అలీ ఖమెనెయి స్పందిస్తూ.. ‘‘ఇది చాలా బాధాకర ఘటన. మా హృదయం ముక్కలయ్యేలా చేసింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటిని సృష్టిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ అని ఆరోపించారు.
తన అన్న జావద్ హెదరి సమాధి వద్ద కూర్చొని కన్నీరు కార్చుతూ కత్తెరతో జుట్టు కత్తిరించుకుంది ఓ యువతి. మిగతా బంధువులు అందరూ జావద్ హెదరి సమాధిపై పూలు వేస్తుండగా, అతడి సోదరి మాత్రం జట్టు కత్తిరించి వేసింది. ‘‘తమ కోపాన్ని, విచారాన్ని ఇరాన్ మహిళలు జట�