Home » anti-India
సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులను అవమానించేవారు దేశ వ్యతిరేకులని యోగాగురు రామ్దేవ్ బాబా అన్నారు. తాజాగా, ఆయన మీడియాతో మాటక్లాడారు. ‘‘సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులపై చాలా మంది అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అట�
మెల్బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధి�
ఈ గ్రూప్ పేరు ‘ఘాజ్వా-ఇ-హింద్’. ఈ గ్రూపులో భారతీయులతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో మన జాతీయ పతాకం, జాతీయ చిహ్నానికి వ్యతిరేకంగా పలు పోస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పాకిస్తాన్ ప్రధానిగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు ఇమ్రాన్ ఖాన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న ఇమ్రాన్.. విదేశాల్లో సెటిలైన..
కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాం…రెండురోజుల వ్యక్తిగత పర్యటన కోసం సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన ఆమెను వీసా రిజక్ట్ అయిందంటూ ఆమెను ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమె