anti-terror law

    వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

    March 22, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని  ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�

10TV Telugu News