Home » antibodies
హెచ్ఐవీని అదుపు చేసేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఏవీ సత్ఫలితాల్ని ఇవ్వలేవు. కానీ, ఇప్పుడు హెచ్ఐవీకి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవీ నివారణకు ఉపయోగపడే ఔషధాన్ని రూపొం�
కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని (గ్యాప్) తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారు..(Covishield Dose Gap)
వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కొంత మంది గంటన్నర పాటు పరిగెత్తటం, నడవటం, సైకిల్ తొక్కటం, వంటి తేలికపాటి వ్యాయామాలు చేశారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించింది. రోజువారీ కరోనా కేసులతో పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే క్రమంలో యాంటీబాడీలను గుర్తించారు శాస్త్రవేత్తలు. మానవశరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై....
కొవీషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారిలో ఏడు నెలలకే 90శాతం యాంటీబాడీలు జనరేట్ అవుతాయని అంటున్నారు. 500కు పైగా హెల్త్ వర్కర్లలో ఈ విషయం నిరూపితమైందని చెబుతున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని 70శాతం మంది జనాభా కోవిడ్-19 యాంటీబాడీలు కలిగి ఉన్నట్లు తాజా సెరో సర్వేలో తేలింది.
కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. ఇండియా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614మంది హెల్త్ వర్కర్లలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో రౌండ్ సెరో సర్వే నిర్వహించింది. ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.