Home » Antibody
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
భారతీయ మూలాల్లో ఒకదానితో సహా శాస్త్రవేత్తలు అతిచిన్న జీవ అణువును వేరుచేసి, COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్పై పోరాటానికి అతి సూక్ష్మ యాంటీబాడీని తయారుచేశారు. ఇది సాధారణ యాంటీబాడీ కంటే పది రెట్లు చిన్నది. SARS-CoV-2 కు వ్యతిరేకంగా చికిత్స చేయడానికి, రో�
కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ �
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�
కరోనాను ఎదుర్కొనే క్రమంలో సైంటిస్టులు మరో ప్రయోగంలో సక్సెస్ అయ్యారు ల్యాబ్ లో మోనోక్లోనల్ యాంటిబాడీని సృష్టించారు. ప్రయోగాత్మాకంగా కనిపెట్టిన ఈ యాంటీబాడీ వైరస్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. డ్రగ్ డెవలప్మెంట్ ప్రోసెస్ లో ఒక అడుగు ముం�