Home » antigua
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ భారత్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. 2018 జనవరిలో చోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం పొంది అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చోక్సీ నిజాయితీ లేని
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) 14వేల కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ(59) తన భారత పౌరసత్వాన్ని వదులుకొన్నాడు. పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి రాకవడంతో ప్రధాన నిందితులు నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ�