Home » anytime
బొటనవేలు, ఉంగరం వేలు రెండు మడవాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర రోజువారిగా వేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారు ఈ ముద్ర వేయటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి