Home » ap 11th prc recommendations
చర్చలకు వెళ్లేందుకు నిరాకరించాయి. ప్రభుత్వంతో చర్చల్లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతానికి...
తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని..కార్యచరణేనంటూ కుండబద్ధలు కొట్టారు. 2022, జనవరి 19వ తేదీ బుధవారం ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్ లో పీఆర్సీ కాపీ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్కు ఇచ్చిన లేఖలో కోరారు ఉద్యోగులు.. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది...
పీఆర్సీపై స్పష్టత రాలేదు. తాజాగా...ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రస్థాయి మండిపడ్డారు...
14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే 14.29 శాతం ఫిట్మెంట్ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి...
ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని... 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు సజ్జల...