Home » AP Amaravathi
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా
శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202
రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురి�
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ నాయకులే. అందరూ పెద్దోళ్లే. వారిలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. నేను చెప్పిందే ఫ�