Home » AP Assembly Live Update
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం జరుగుతుందని, అందరికీ మంచి చేయడమే...
సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చర్చలకు సహకరించి హుందాగా మెలగాలని స్పీకర్ సూచించారు...
గత కొన్ని రోజులుగా అసెంబ్లీ, మండలిని జంగారెడ్డి గూడెం ఘటన కుదిపేస్తోంది. కల్తీ సారా వల్లే మరణాలు సంభవించాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే.. కామన్ సెన్స్...
ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా...
. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న మరణాలపై అసెంబ్లీ రగడ కొనసాగుతోంది. మిస్టరీ మరణాలపై చర్చ జరగాల్సిందేనంటూ.. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో...
ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందన్నారు. అసలు వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరగలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.
ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.