-
Home » Ap Bjp Chief
Ap Bjp Chief
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉంటుందా? ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు..225కు పెరగడం పక్కానా?
August 8, 2025 / 09:43 AM ISTఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశాభావంతో ఉన్నారు. 2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు.
AP BJP Chief Purandeswari : వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
July 28, 2023 / 02:14 PM ISTవైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
Somu Veerraju : బీజేపీని గెలిపిస్తే.. రూ.50కే లిక్కర్, మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం..! సోమువీర్రాజు సంచలనం
December 29, 2021 / 12:20 AM ISTఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము
అమరావతే ఏపీకి ఏకైక రాజధాని..!
December 4, 2021 / 05:23 PM ISTఅమరావతే ఏపీకి ఏకైక రాజధాని..!
Somu Veerraju : బద్వేల్లో జనసేన సహాయం తీసుకుంటాం
October 5, 2021 / 09:20 PM ISTబద్వేల్లో జనసేన సహాయం తీసుకుంటాం
CM Pawan Kalyan : ఏపీకి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.. మోదీ చెప్పారంట..బీజేపీ చీఫ్ హాట్ కామెంట్స్
March 29, 2021 / 12:57 PM ISTపవన్ కళ్యాణ్ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా?
జగన్కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం
March 6, 2021 / 01:24 PM ISTఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు.
కన్నా స్థానంలో కాబోయే బీజేపీ చీఫ్ ఎవరు? కమ్మ వర్గానికి ఇస్తారా
March 17, 2020 / 05:07 AM ISTఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే
సీఎం మారితే రాజధాని మారాలా? చరిత్రలో ఎక్కడా లేదు: కన్నా
December 25, 2019 / 05:58 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశంపై రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ తన వాదనలు వినిపిస్తుంది. లేటెస్ట్గా…
రంగులేయడం తప్ప రూలింగ్ తెలియదు.. ప్రజలకు వైసీపీ రిటర్న్ గిఫ్ట్ అదే
October 28, 2019 / 08:54 AM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసుక…