Home » Ap Bjp Chief
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశాభావంతో ఉన్నారు. 2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము
అమరావతే ఏపీకి ఏకైక రాజధాని..!
బద్వేల్లో జనసేన సహాయం తీసుకుంటాం
పవన్ కళ్యాణ్ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా?
ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు.
ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశంపై రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ తన వాదనలు వినిపిస్తుంది. లేటెస్ట్గా ఇదే అంశంపై రాజధాని రైతు�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసు�