Home » ap bjp chief somu veerraju
నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని.. బీఆర్ ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీతో చిరంజీవి కలిసి పని చేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తాను అంటే ఎవరినైనా స్వాగతించాల్సిందే అన్నారు సోమువీర్రాజు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. వినాయక చవితి పండుగను స్వేచ్చగా జరుపుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడం సరికాదన్నారు సోము వీర్రాజు. చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్, సాంస్�
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఏపీ సర్కారు దారి మళ్ళిస్తోందని, ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాగే, రాజధాని అమరావతి కోసం ప్రధాని మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారని ఆయన చెప్పారు. గుంటూరు
ఏపీలో బీజేపీ జనసేనల పొత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతన్నాయి. జనసేన పార్టీ నేతలు ఒకరకంగా వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నాయకుల వ్యాఖ్యలు మరోరకంగా ఉంటున్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.
బీజేపీ నేతలపై విజయసాయి ఫైర్
పవన్_కు సోము చురకలు..!
ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....దేశంలోని 18 రాష్ట్రాల్లో ప్
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధిన�