AP Boats

    Andhra Pradesh : ఏపీలో టూరిజం ప్లేస్‌‌లు ప్రారంభం

    June 23, 2021 / 05:42 PM IST

    లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.

10TV Telugu News