Home » AP BRS President Thota Chandrasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.
భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.