Home » AP Captial
Amaravati Act : అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక..!
వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేయడం రాజధాని వాసులతోపాటు, చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది.
క్యాపిటల్ కార్పొరేషన్పై రచ్చ
ఏపి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యథావిధిగా 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్కు సమర్పంచనుంది. ఈ నివేదికపై మంత్ర�
తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు..నేను దేశ ద్రోహినా ? ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలి ? అమరావతి పేరు చెప్పాలా ? లేక పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి �
అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డుపై ఎండలోనే కూర్చొని రైతులు నిరస�
* ఉధృతమవుతోన్న రైతుల ఆందోళనలు. * కమిటీగా ఏర్పడిన రైతులు. * భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతులు. అమరావతి ప్రాంత రైతుల ఆందోళలను మరింత ఉధృతమౌతున్నాయి. నాలుగు రోజులుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్లెక్కి..ఆందోళనలు..నిరసనలు న