Home » ap Chief Electoral Officer
Mukesh Kumar Meena: కనిష్ఠంగా కొవ్వూరు, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని తెలిపారు. 13 రౌండ్లలో ముగిసే కౌంటింగ్ స్థానాల ఫలితాలు మొదట వస్తాయి.
ఏపీలో భారీగా ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్నగోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.