Home » AP CM Chandrabbau naidu
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.
AP Pension Scheme : రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు రూ. 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.