Home » Ap CM Jagan govt
వైసీపీ ప్రభుత్వానికి కూల్చటం తప్ప నిర్మించటం చేతకాదు. ప్రశ్నించినవారిపై కేసులు పెట్టటం జైళ్లకు పంపించటం తప్ప చేసేదేమీ లేదు. అంటూ మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
నెల్లూరు కోర్టులో దొంగలు ఎలా పడ్డారు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారగా.. లాక్డౌన్ పెడితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోతు
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాన్ని వీలైనంత త్వరగా విశాఖపట్నంకు తరలించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. దీన్ని త్వరగా చేయాలని సీఎం జగన్ దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. ఎన్ని విమర్శలు వస