Home » ap cm jagan tirumala tour
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ..
తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. బీజేపీ, టీడీపీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో తిరుపతిలో బందోబస్తు పెంచారు పోలీసులు. ఇరు పార్టీల ముఖ్య నేతలను ఇళ్లలోనే నిర్బంధిస్తున�