Home » ap cm jagan
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన
గంజాయి అక్రమ రవాణను అరికట్టడమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి లేకుండా చేయడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో గంజాయి సాగు..
పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేల్ లో అఖండ విజయాన్ని
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా స్టైల్ లో పంచ్ డైలాగులు పేల్చారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించిన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభినందించడం ఏంటనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. అవును, పవన్ ను నాని అభినందించారు.
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను నేడు ఏపీ సీఎం జగన్ అందించనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. తాను మద్దతిస్తానని చెప్పారు. ఉద్యమం సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించా