Home » ap cm jagan
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించే
కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కోర్టు కేసులపై దృష్టి పెట్టాలని కోరా
చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చంద్రబాబు బూట్లు తుడుస్తా. ఆయన కాళ్ల దగ్గర..
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది.
జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా..
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ
టీడీపీ చీఫ్ చంద్రబాబు రైతులకు అండగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధయ్యారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో 74 మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తు
జగనన్న విద్యాదీవెన పథకంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాదీవెన నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాలనే జీవోను కొట్టివేసింది. ఇక నుంచి నగదును కాలేజీల ప్రిన్సిపల్ అకౌ