Home » ap cm jagan
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో..
ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సం
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా... తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు.
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని
నేడు అగ్రి గోల్డ్ బాధితులకు నగదు జమ
అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం(ఆగస్టు 24, 2021) డబ్బులు జమ చేయనుంది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.
జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే..
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..