Home » ap cm jagan
ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపుతున్నాయట. ఆ అడ్డంకి తొలగి.. ఆ డిమాండ్ �
divya tejaswini mother: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కేసు సంచలనం రేపుతోంది. ప్రేమోన్మాది ఘాతుకానికి దివ్య బలైపోయింది. నాగరాజు దివ్యను చంపేశాడని దివ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు వెర్షన్ మాత్రం మరోలా ఉంది. దివ్య, తాను ప్�
disha bill: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యాంగానికి లోబడి బిల్లు లేదని కేంద్రం చెప్పింది. పార్లమెంటులో చట్టసవరణ అవసరమని సమాచారం. ఏపీలో మాత్రమే వర్తించేలా చట్టం చేయలేమ
tirupati bypolls: తిరుపతి సిటింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఒకవేళ బ�
pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్ రెండోసారి ఢిల్
kanaka durga benz circle flyovers: ఎట్టకేలకు విజయవాడ ప్రజల చిరకాల కల నెరవేరింది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(అక్టోబర్ 16,2020) వర్చువల్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. రూ
AP CM jagan and Central Minister gadkari to open vijayawada kanaka durga flyover : బెజవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఉదయం 11.30 గం�
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు వీరి మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నట్టు�
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార�
ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఏపీ విషయంలో పార్టీ చీఫ్ శైలజానాథ్�