Home » ap cm jagan
ఏపీ సీఎం జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్
ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తు
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వికేంద్రీకరణ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాంతంత్ర్
ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రజలను ఉద�
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
ఏపీ సీఎం జగన్ కు గుడి కట్టి కట్టిస్తున్నారు వైసీపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంకు చెందిన కొంత మంది నాయకులు జగన్ కు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో నేతల చేసే పనిని అభినందించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చ�
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ ప�
ఏపీలో రాజధాని తరలింపు కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఇది అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. మండలి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు వివిధ శాఖ�
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమ�