Home » AP CM YS Jagan Mohan Reddy
ఈ 75ఏళ్ల వయసులో పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది? జగన్ కు తోడు ఆ దేవుడు, ఈ కోట్ల మంది పేదలు..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందస్తుకు మేం సిద్ధంగా లేమని జగన్ భావిస్తే అది పగటి కలే. రేపు ఎన్నికలు పెట్టినా సిద్ధమే. జగన్ ని ఇంటికి పంపేందుకు.. (Chandrababu Naidu)
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇంతటి ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా..? ప్రతి ఇంటికి వెళ్లి.. జగన్ చేసే మోసాన్ని వివరించాలి. సంక్షేమం చేసింది మనమే.(Chandrababu Naidu)
లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆమె ఆరోపించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అనిత అన్నారు. ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆం�
వైఎస్ వివేకాను చంపడం వల్ల పైసా ఆస్తి కూడా సీఎం జగన్ కు కలవలేదన్నారు. వైఎస్ వివేకాను వైఎస్ జగన్ ఎందుకు చంపుతారు? ఏం ప్రయోజనం ఉందని? ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే కుటుంబసభ్యులకు ఏం వస్తుందని నిలదీశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ. స్థానిక సంస్థల కోటాలో వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చ�