Home » AP CM Ys Jagan Reddy
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారం సమావేశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ మీటింగ్. ఈ భేటీ చాలా ఆసక్తి కలిగిస్తోంది.
ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఒడిషా ముఖ్యమంత్రి నవాన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వారిద్దరూ చర
పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఏపీ శాసనమండలిలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కౌన్సిల్ లో స్ధానిక సంస్ధల కోటా కింద ఖాళీలు 11 కి చేరనున్నాయి.
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు. ప్రజా రంజక పాలనతో �