Home » AP CM
సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లనున్నారు. గురువారం(ఆగస్టు 26,2021) మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. ఒంటి గంటకు గన్నవ
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీగడంతా ఆయనే మింగేసి ప్రజలకు మజ్జిగ పోస్తున్నారంటూ విమర్శించారు.
ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎంపిక
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో పెద్దలను కలిసి వ్యాక్సినేషన్ గురించి చర్చించేందుకు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కుదరకపోవడంతోనే
ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.
కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్ది రోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.
AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖరాశారు. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్లాంట్ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించ