Home » AP corona cases
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు �
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా..24 గంటల 14 వేల 429 మందికి కరోనా సోకింది. 103 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డార�
భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి.
ఏపీలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్య�
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.