Home » AP corona cases
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా..
ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నిన్నటి పోలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా.. ఒక్క మరణం కూడా నమోదవ లేదు. నిన్న 164 కేసులు నమోదవగా, ఇవాళ
ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత వారం దాదాపు 500లకు దగ్గరగా కొత్త కేసులు నమోదవగా.. సోమవారం కేసుల సంఖ్య 300 దిగువకి పడిపో
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి
తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 4