Home » ap corona update
41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్...
. గత 24 గంటల్లో 13 వేల 618 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు 2022, జనవరి 26వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.41 వేల 143 శాంపిళ్లను పరీక్షించినట్లు...
కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా...
ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి.
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గ
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శనివారం 1145 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,869 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో కరోనా ప్రారంభం నుంచి ఆగస్టు 11,2021 వరకు 13 వేల 582 మంది చనిపోయారు.