-
Home » AP Covid
AP Covid
AP Covid : ఏపీలో మెల్లిగా పెరుగుతున్న కరోనా కేసులు… 24 గంటల్లో..
గత 24 గంటల్లో ఏపీలో 3 వేల 030 శాంపిల్స్ పరీక్షిస్తే.. నాలుగు కేసులు నమోదయ్యాయని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
AP Covid : ఏపీలో కరోనా కథ మారింది.. ఐదు జిల్లాల్లో సున్నా కేసులు
24 గంటల వ్యవధిలో 39 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
Andhra Pradesh Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...
AP Covid – ఏపీలో కరోనా కేసులు హాఫ్ సెంచరీ.. నాలుగు జిల్లాలో సున్నా కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,801 పాజిటివ్ కేసులకు గాను…23,03,438 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స...
AP Covid : ఏపీలో 88 కరోనా కేసులు.. సున్నా మరణాలు
రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,705 పాజిటివ్ కేసులకు గాను…23,03,227 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,729 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య...
AP Covid Update : ఏపీలో కొత్తగా 71 కోవిడ్ కేసులు
ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా 71 కోవిడ్ కేసులు నమోదయ్యయని కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కో
AP Corona : ఏపీలో తోకముడుస్తున్న కరోనా.. 24 గంటల్లో 280, ఆ జిల్లాలో సున్నా కేసులు
24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...
Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, 24 గంటల్లో 528 కేసులు, ఇద్దరు మృతి
24 గంటల వ్యవధిలో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....
AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే
24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
AP Covid : ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ తొలగింపు.. మాస్క్ కంపల్సరీ
మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం...