Home » AP Covid Cases Update
ఆఁధప్రదేశ్లో నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్న
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం ప్రజలను భయపెడుతోంది.