Home » Ap Cs Neerabh Kumar Prasad
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.