Home » AP DGP Rajendranath Reddy
ఈ క్రమంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఈసీ నజర్ పెట్టింది. పూర్తిగా ఆధారాలు వచ్చాక అలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.
Chandrababu Naidu : విచారణ జరిపి ఆరుద్రను వేధించిన వారికి శిక్షపడేలా చేయాలి. ఆమె బిడ్డకు తగిన వైద్యం అందించి ఆదుకోవాలి.
Chandrababu Naidu : వైసీపీ కారణంగా హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే ప్రజాస్వామ్యం పూర్తిగా బలవుతుందని చంద్రబాబు వాపోయారు.