Home » AP EAMCET exam
ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20 శనివారం నుంచి ఏప్రిల్ 24 వరకు జరుగనుంది. ఏపీతోపాటు హైదరాబాద్లోనూ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- అగ్రికల్చర్ విభాగంలో 86�