Home » AP Early Elections
ప్రజలకు మంచి జరిగే విధంగా రేపు ఎన్నికల్లో మరోసారి జగన్ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము పని చేస్తున్నామని రాజన్న దొర వ్యాఖ్యానించారు. Peedika Rajanna Dora - Elections
75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు అచ్చెన్నాయుడు.
దమ్ముంటే టీడీపీ వాళ్లనే 23 సీట్లకు రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి.. తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రతి సవాల్ విసిరారు రోజా.(MLA Roja Elections)