-
Home » AP Election Commission
AP Election Commission
సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఇలాంటి పోస్టులను తమ నోటీసుకి వచ్చిన మూడు గంటల్లోగా తొలగించాలని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.
Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల
Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయం
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.
AP : పరిషత్ ఓట్ల లెక్కింపు..ఎలా లెక్కిస్తారో తెలుసా ?
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.
AP : పరిషత్ ఎన్నికల లెక్కింపు..ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలు జరుపొద్దు
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈసీ ఏం చేయబోతోంది
Local body elections in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎ�
గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్కుమార్క�
బాబు ద్రోహి : ప్రజాస్వామ్యం బతికిందా ? ఖూని అయ్యిందా ? – మంత్రి అవంతి
ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్గా పరిగణిస్తోంది. బాబు కుట్రలో భ�
తాడిపత్రి రూరల్ సీఐ బదిలీ
ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉంటున్నఅధికారులపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సీరియస్ అవుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న�