Home » AP Employees Union
పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీలో కూడా ఇదే తీర్మానించామని పేర్కొన్నారు.
కొత్త పే స్కేల్తో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ.. ట్రెజరీ, CFMS, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పురోగతిపై...
SEC Nimmagadda Ramesh Letter to DGP : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారన�