Home » AP government orders
అనంతపురం రేంజ్ డీఐజీగా ఆర్ఎన్.అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎమ్.రవి ప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.