Home » AP government
మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.
గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..
తాజాగా ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ఈ విషయంపై కామెంట్ చేశాడు. రామ్గోపాల్వర్మ మీడియాతో మాట్లాడుతూ.... '' ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి అంతర్జాతీయ
ఏపీ ప్రభుత్వంతో చర్చలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కమిటీ ఏర్పాటు చేసింది..
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా..
సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రుణాల సేకరణ విషయంలో ఏపీ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎఫ్ఆర్బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆదేశించింది.
ఏపీ సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ప్రభుత్వం మరో కొత్త జీవో 142ను జారీచేసింది.
సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది.