AP government

    టన్ను ఇసుకకు రూ.15ఇస్తే చాలు

    August 24, 2019 / 02:37 AM IST

    ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా

    ఏపీకి బిగ్ షాక్ : ఇసుక దోపిడీపై రూ.100 కోట్ల జరిమానా

    April 4, 2019 / 08:14 AM IST

    రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది

    IPS బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్

    March 27, 2019 / 06:28 AM IST

    ఐపీఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది.

    పదం నిషేధం : చాకలి అని పిలిస్తే జైలుకే

    February 21, 2019 / 02:25 AM IST

    అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిం�

    బాబు పాలనలో రూ.6.17లక్షల కోట్ల అవినీతి

    January 7, 2019 / 02:31 AM IST

    నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగింది

    ఏపీ ప్రభుత్వంపై అధికారులు కుట్ర  చేస్తున్నారు

    January 2, 2019 / 01:09 PM IST

    విజయవాడ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై దాడికి కొత్త కుట్రకు తెర దీశారని సినీ హీరో శివాజీ ఆరోపించారు. దీనిలో కొందరు ఉన్నత స్ధాయి అధికారుల పాత్ర ఉందని ఆయన చెప్పారు.  చుక్కల భూముల వ్యవహారంలో మంత్రులను  సైతం  అధికారులు లెక్కచేయటంలేదని ఆయన ఆ

10TV Telugu News