Home » AP government
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ విమర్శలు చేస్తోందని..టీడీపీ దత్తపుత్రుడు అంటారా అని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, పార్టీలు నిర్వహించే కార్యక్రమాలను ఫెయిల్ చేయాలనే ఉద
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన అంటే రేపు ఈ సినిమా విడుదల అవుతుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, �
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో గోదావరి నదిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసేందుకు బాలాజీ మెరైన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బోటుని తీసేందుకు
ఏపీలో మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ
పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్కు సంబంధించిన రివర్స్ టెండర్లను.. కొన్ని గంటల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ ఓపెన్ చేయనుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం దగ్గరున్న పోలవరం ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్లో.. రివర�